TS Online Applications

TS Online Applications

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TS Online Applications, Warangal.

10/02/2018

Call me 8555902973

04/02/2018

కొలువుల కాలం

మే నెలాఖరు నాటికి 30 వేల ఉద్యోగాల భర్తీ

టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు

ఏప్రిల్‌కు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

వారంలో గ్రూప్‌-2కు క్లియరెన్స్‌?
మార్చి రెండో వారానికి ఎంపిక పూర్తి!

నెలలో 5 వేల గ్రూప్‌-4 పోస్టులు

విద్యుత్తులో మరో 1,871 భర్తీ



నిరుద్యోగ యువతకు తీపి కబురు! పోలీసు కొలువులు.. టీచర్‌ కొలువులు.. గ్రూపు-2 కొలువులు.. గ్రూప్‌-4 కొలువులు.. రాష్ట్రంలో రాబోయే మూడు నాలుగు నెలలూ వరుసగా కొలువుల జాతరే! పోలీసు శాఖలో 14,177 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యుత్తు శాఖలో 1,871 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే కొనసాగుతోంది. ఇక, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎ్‌సపీఎస్సీ వేగం పెంచింది. మే నెలాఖరుకు 30 వేల మందికి నియామక పత్రాలు ఇవ్వడమే లక్ష్యంగా చర్యలుచేపట్టింది. ఏప్రిల్‌కు పీజీటీ, టీజీటీ, మిగతా అన్ని కేటగిరీల 7300 గురుకుల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. అలాగే, విద్యా శాఖ పరిధిలోని టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 8,792 పోస్టులకు ఫిబ్రవరి 24నుంచి రాత పరీక్షలు నిర్వహించి ఏప్రిల్‌ చివరికి నియామకప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది.


భారీగా కొలువుల భర్తీకి అనుమతి

అటవీశాఖలో 2వేల పోస్టుల భర్తీకి రాత పరీక్ష పూర్తిచేసిన టీఎస్‌ పీఎస్సీ.. నెల రోజుల్లో వీటి భర్తీ ప్రక్రియను పూర్తి చేయనుంది. 1036 గ్రూప్‌-2 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. కోర్టు కేసులతో కొన్ని నెలలుగా ప్రక్రియ నిలిచిపోయింది. కేసులో వారంలోగా హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే వారంలోగా ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభించి మార్చి రెండో వారానికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. అంతేనా, సుమారు 5 వేల పోస్టులతో నెల రోజుల్లో గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వీటిలో పంచాయతీ సెక్రటరీ పోస్టులు 2500, వీఆర్‌వోలు 1200, రెవెన్యూ, కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌,దేవాదాయశాఖలో 800పోస్టులు ఉన్నాయి. విద్యుత్తు శాఖలో 1871 ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రాన్స్‌కోలో 1100 జూనియర్‌ లైన్‌మెన్‌, 174 సబ్‌ ఇంజనీర్‌, 330 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. జేఎల్‌ఎం పోస్టులకు ఈనెల 11న; సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు 25న; ఏఈ పోస్టులకు మార్చి 3న రాతపరీక్ష జరగనుంది. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్‌ (హైదరాబాద్‌)లో 153 ఏఈ, 114 జేఏవో పోస్టుల భర్తీకి ఈనెల 19లోగా దరఖాస్తుల స్వీకరణ, మార్చి 25న రాతపరీక్ష ఉండనుంది
Source:Ranjith

04/02/2018

కొలువుల కాలం

మే నెలాఖరు నాటికి 30 వేల ఉద్యోగాల భర్తీ

టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు

ఏప్రిల్‌కు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

వారంలో గ్రూప్‌-2కు క్లియరెన్స్‌?
మార్చి రెండో వారానికి ఎంపిక పూర్తి!

నెలలో 5 వేల గ్రూప్‌-4 పోస్టులు

విద్యుత్తులో మరో 1,871 భర్తీ



నిరుద్యోగ యువతకు తీపి కబురు! పోలీసు కొలువులు.. టీచర్‌ కొలువులు.. గ్రూపు-2 కొలువులు.. గ్రూప్‌-4 కొలువులు.. రాష్ట్రంలో రాబోయే మూడు నాలుగు నెలలూ వరుసగా కొలువుల జాతరే! పోలీసు శాఖలో 14,177 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యుత్తు శాఖలో 1,871 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే కొనసాగుతోంది. ఇక, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎ్‌సపీఎస్సీ వేగం పెంచింది. మే నెలాఖరుకు 30 వేల మందికి నియామక పత్రాలు ఇవ్వడమే లక్ష్యంగా చర్యలుచేపట్టింది. ఏప్రిల్‌కు పీజీటీ, టీజీటీ, మిగతా అన్ని కేటగిరీల 7300 గురుకుల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది. అలాగే, విద్యా శాఖ పరిధిలోని టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన టీఆర్టీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 8,792 పోస్టులకు ఫిబ్రవరి 24నుంచి రాత పరీక్షలు నిర్వహించి ఏప్రిల్‌ చివరికి నియామకప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది.


భారీగా కొలువుల భర్తీకి అనుమతి

అటవీశాఖలో 2వేల పోస్టుల భర్తీకి రాత పరీక్ష పూర్తిచేసిన టీఎస్‌ పీఎస్సీ.. నెల రోజుల్లో వీటి భర్తీ ప్రక్రియను పూర్తి చేయనుంది. 1036 గ్రూప్‌-2 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. కోర్టు కేసులతో కొన్ని నెలలుగా ప్రక్రియ నిలిచిపోయింది. కేసులో వారంలోగా హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే వారంలోగా ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభించి మార్చి రెండో వారానికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. అంతేనా, సుమారు 5 వేల పోస్టులతో నెల రోజుల్లో గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వీటిలో పంచాయతీ సెక్రటరీ పోస్టులు 2500, వీఆర్‌వోలు 1200, రెవెన్యూ, కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌,దేవాదాయశాఖలో 800పోస్టులు ఉన్నాయి. విద్యుత్తు శాఖలో 1871 ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రాన్స్‌కోలో 1100 జూనియర్‌ లైన్‌మెన్‌, 174 సబ్‌ ఇంజనీర్‌, 330 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. జేఎల్‌ఎం పోస్టులకు ఈనెల 11న; సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు 25న; ఏఈ పోస్టులకు మార్చి 3న రాతపరీక్ష జరగనుంది. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్‌ (హైదరాబాద్‌)లో 153 ఏఈ, 114 జేఏవో పోస్టుల భర్తీకి ఈనెల 19లోగా దరఖాస్తుల స్వీకరణ, మార్చి 25న రాతపరీక్ష ఉండనుంది
Source: Ranjith kethiri

13/10/2017

💥 *_ప్లాష్ ప్లాష్...._*💥

*_దీపావళి రోజున డీఎస్సీ నోటికేషన్._*

👉🏻 *_పోస్టులు లేని జిల్లాల్లోజిల్లాకు 100చొప్పున పెంచుతున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటన_*🌈🌈🌈

👉 *_ముగిసిన tspsc సమీక్షా సమావేశం..._*
👉 *_పాత సెలబస్..._*
👉 *_22 లోగా నోటిఫికేషన్ &_*
*_నోటిఫికేషన్ తోనే సెలబస్ విడుదల...._*

👉 *_ఒకటే పేపర్_*
*_80 మార్కులు 160 ప్రశ్నలు_*
*_(హాఫ్ మార్క్ one క్వశ్చన్)_*

👉 *_2012 dsc ప్యాట్రన్_*

👉 *_20%టెట్ weitage_*

12/10/2017

Poverty and Un-British rule in India Dadabai Naoroji
An Economic History of India R C Dutt
My Experiments with Truth; Hind Swaraj; The conquest of self Mahatma Gandhi
Discovery of India; A bunch of old letters; Glimpses of World
history; Wither India
Jawaharlal Nehru
India Divided Rajendra Prasad
Pathways to Pakistan Khaliqquzamman
Indian struggle S C Bose
India Today R P Dutt
Broken wings; Golden threshold Sarojini Naidu
Why I am an Atheist Bhagat Singh
Anand Math; Devi Chaudharni; Sitaram Bakim Chandra Chatterjee
Neel Darpan Deen Bandu Mitra

Photos 17/02/2017

Please like and share it immediately

13/02/2017

*✈🛩🛫✈✈✈🛩🛫✈✈ప్రముఖ విమానాశ్రయ మరియ జాతీయ రహదారి నిర్వహణ సంస్థ GMR వారు నిరుద్యోగ యువతకు అనేక వృత్తి విద్యా కోర్సులలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. SSC/INTER/DIPLOMA/DEGREE pass/fail అభ్యర్థులకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోగల ట్రైనింగ్ సెంటర్ నందు బుధవారం 15 ఫిబ్రవరి 2017 ఉదయం10:00 గంటల నుండి అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఙరుగుతుంది.*

*🛩సుమారు 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇచ్చిన అనంతరం అర్హతలనుబట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం + వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.*

*✈మరిన్ని వివరాలకు 8790844288 నంబర్ పై సంప్రదించండి. మీకు పరిచయం ఉన్న యువతీ యువకులకు ఈ సమాచారం అందించండి. మీరు చేసే ఈ చిన్ని షేర్ ఒక కుటుంబానికి చాలా ఉపయోగపడవచ్చు. దయచేసి షేర్ చేయండి*.✈

Photos 11/02/2017
Indian Oil Corporation Ltd. : IndianOil : Iocl.com 11/02/2017

ఇండియన్ ఆయిల్‌
ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌(ఐఒసిఎల్‌)- కింది విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటీస్‌ల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 84
విభాగాలు - ఖాళీలు: అటెండెంట్‌ ఆపరేటర్‌(కెమికల్‌ ప్లాంట్‌) కెమికల్‌ 20, ఫిట్టర్‌ మెకానికల్‌ 20, కెమికల్‌ 19, మెకానికల్‌ 4, ఎలక్ట్రికల్‌ 18, ఇనసు్ట్రమెంటేషన్ 3
అప్రెంటీస్‌షిప్‌ వ్యవధి: అటెండెంట్‌ ఆపరేటర్‌(కెమికల్‌ ప్లాంట్‌)కు ఏడాదిన్నర కాగా మిగిలిన అన్ని విభాగాలకు ఏడాది ఉంటుంది
స్టయిపెండ్‌: అటెండెంట్‌ ఆపరేటర్‌(కెమికల్‌ ప్లాంట్‌), ఫిట్టర్‌ మెకానికల్‌ విభాగాలవారికి నెలకు రూ.6970, మిగిలిన విభాగాలవారికి రూ.7530 ఇస్తారు.
ఎంపిక: రిటెన్ టెస్ట్‌ ద్వారా
రిటెన్ టెస్ట్‌: మార్చి 19న
ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 26
వెబ్‌సైట్‌: www.iocl.com, www.iocrefrecruit.in
Please share and like this page

Indian Oil Corporation Ltd. : IndianOil : Iocl.com IndianOil Corporation Ltd is India's largest commercial enterprise. The IndianOil Group of companies owns and operates 10 of India's 20 refineries. Besides, the corporation supplies Indane Gas to over 47.5 million households through a network of 4,990 Indian distributors. It also deals in Railroad G...

10/02/2017

సీఎంకు థాంక్స్‌.. కానీ ఇంకా సడలించాలి
గురుకుల టీచర్‌ పోస్టుల నిబంధనలపై నిరుద్యోగ సంఘాలు

ఉప్పల్‌/హైదరాబాద్‌: గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీ నిబంధనల్లో డిగ్రీ ఉత్తీర్ణత శాతాన్ని 60 నుంచి 50 శాతానికి తగ్గించడంపై సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగ జేఏసీ చైర్మన కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇది సరిపోదని, డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని కోరారు. డిగ్రీ పాసైన వారందరినీ, టెట్‌ అర్హులను, బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరినీ పోస్టులకు అర్హులుగా ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదని మరో నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మానవతా రాయ్‌, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక అధ్యక్షుడు రమేశ్‌ ముదిరాజ్‌, ఎన్‌టీవీపీ అధ్యక్షుడు సర్దార్‌ వినోద్‌ పేర్కొన్నారు.

09/02/2017

గురుకుల విద్యాసంస్థల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, గతంలో అనుసరించిన విధానాలు, న్యాయస్థానాల తీర్పులను అనుసరించే మార్గదర్శకాలను రూపొందించి పాటించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన జరగడం, నిరుద్యొగ యువకులకు ఉద్యోగావకాశాలు రావడం లక్ష్యంగా నియామకాలు జరగాలని ఆదేశించారు. ఎన్.సి.టి.ఇ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సిఎం ఆదేశించారు. ఖచ్చితంగా 60 శాతం మార్కులు ఉండాలనే నిబంధన తొలగించాలని ఆదేశించారు. దీనివల్ల ఎక్కువ మంది నిరుద్యోగులకు పరీక్ష రాసే అవకాశం కలుగుతుందన్నారు. పీజీటీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలనే నిబంధన కూడా తొలగించాలని సిఎం ఆదేశించారు. డిగ్రీ, బిఇడి, టెట్ అర్హత ఉన్నవారందరికీ ఎలాంటి అనుభవం లేకపోయినా అవకాశం ఇవ్వాలని సిఎం సూచించారు. తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహించాలనే విజ్ఞప్తిపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఎన్.సి.టి.ఇ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పులను పరిశీలించారు. దీని ప్రకారం ఏ మీడియం విద్యార్థులకు ఏ మీడియంలో బోధించడానికి నియామకాలు జరుగుతున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు మీడియంలో పరీక్ష రాసే అవకాశం లేనందున అభ్యర్థులు ఇంగ్లీషు మీడియంలోనే రాయాలని సిఎం సూచించారు. వీటికి అనుగుణంగా తాజా మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.

Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao has instructed the officials concerned to follow the guidelines of the National Council for Teachers’ Education (NCTE) and several directives given by the courts while preparing guidelines for the appointment of the teachers in Residential Educational Institutions in the State. The aim should be to offer quality education with high standards and to appoint the unemployed and eligible youth for the teachers’ posts.

As per the guidelines of the NCTE, candidates securing 50 percent of the marks are eligible to apply and hence all those who secured 50 percent should be allowed to apply without insisting on the conditions that they should obtain 60 percent to apply for the posts. This will help more and more unemployed youth to appear for the examination.

The Chief Minister also wanted to remove the condition that the applying candidates should have atleast three years of teaching experience. He wanted all those candidates who have a Degree, B.Ed qualification along with the TET eligibility should be given a chance without any other experience. The Chief Minister also reviewed the demand that the examination should be held in Telugu medium. He also examined the guidelines of the NCTE and various verdicts given by the Courts on the matter. The Supreme Court had earlier given guidelines on for what medium students which medium teachers are appointed. Under these guidelines there is no scope for the candidates to write the examination in Telugu Medium, hence they have to appear for the examination in English. The Chief Minister, then asked the officials concerned to prepare the guidelines accordingly.

Want your school to be the top-listed School/college in Warangal?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Warangal
506001