23/08/2026
ధైర్యం, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఎన్నో వ్యక్తిగత కష్టాలను, విషాదాలను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా దేశ అత్యున్నత పదవిని అధిరోహించారు.
అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని, జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. పట్టుదల, ధైర్యం, కృషితో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలి అని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు విద్యార్థులకు సూచించారు.