Sree SaiRam Em School,Chinnapappuru

Sree SaiRam Em School,Chinnapappuru School Of Excellence (Nursery to Tenth class)

*ఏపి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలలో మెరిసిన శ్రీ సాయిరాం విద్యార్థులు*పెద్దపప్పూరు న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల...
15/05/2024

*ఏపి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలలో మెరిసిన శ్రీ సాయిరాం విద్యార్థులు*

పెద్దపప్పూరు న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 9మంది ప్రతిభ కనబరిచి,గురుకుల పాఠశాలలకు ఎంపిక అయ్యారని కరస్పాండెంట్ బి.చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.గత నెల 25న అనంతపురం కేంద్రంగా జరిగిన ఈ పరీక్షలో 100 మార్కులకు 95 మార్కులతో కె.అదితి(స్టేట్ ర్యాంక్ 21)తో పాటుగా,5మంది విద్యార్థులు 100లోపు ర్యాంకును సాధించారన్నారు.ప్రవేశాలు పొందిన విద్యార్థులలో కె.అదితి,జి.గాయత్రి,హెచ్.డి.మమత,కె.దీక్షచరితశ్రీ లు APRS గుత్తి గురుకుల పాఠశాల;ఎం.హిమజ - APRS బనవాసి(కర్నూలు);కె.కేదార్నాథ్,సి.చైతన్య,కె.సిద్దార్థ,వై.హర్షవర్ధన్ లు APRS నూతిమడుగు పాఠశాలలకు ఎంపిక అయ్యారన్నారు.ఎంపిక అయిన విద్యార్థులను కన్వీనర్ మదన్ మోహన్ రెడ్డి,హెచ్.ఎం.మల్లేశ్వరి అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జి ఉపాధ్యాయులు రామాంజినేయులు,గిరి,గురుకుల విభాగ ఉపాధ్యాయులు మహమ్మద్ భాష,ఉపాధ్యాయులు అనంతయ్య,పీరా,భాస్కర్,బాలాజీ,నూర్బి,కౌసల్య,ప్రియాంక,నీలవతి,శాబిరా,కల్పన తదితరులు పాల్గొన్నారు.

*ఏపి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలలో మెరిసిన శ్రీ సాయిరాం విద్యార్థులు*పెద్దపప్పూరు న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల...
15/05/2024

*ఏపి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలలో మెరిసిన శ్రీ సాయిరాం విద్యార్థులు*

పెద్దపప్పూరు న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 9మంది ప్రతిభ కనబరిచి,గురుకుల పాఠశాలలకు ఎంపిక అయ్యారని కరస్పాండెంట్ బి.చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.గత నెల 25న అనంతపురం కేంద్రంగా జరిగిన ఈ పరీక్షలో 100 మార్కులకు 95 మార్కులతో కె.అదితి(స్టేట్ ర్యాంక్ 21)తో పాటుగా,5మంది విద్యార్థులు 100లోపు ర్యాంకును సాధించిదన్నారు.ప్రవేశాలు పొందిన విద్యార్థులలో కె.అదితి,జి.గాయత్రి,హెచ్.డి.మమత,కె.దీక్షచరితశ్రీ లు APRS గుత్తి గురుకుల పాఠశాల;ఎం.హిమజ - APRS బనవాసి(కర్నూలు);కె.కేదార్నాథ్,సి.చైతన్య,కె.సిద్దార్థ,వై.హర్షవర్ధన్ లు APRS నూతిమడుగు పాఠశాలలకు ఎంపిక అయ్యారన్నారు.ఎంపిక అయిన విద్యార్థులను కన్వీనర్ మదన్ మోహన్ రెడ్డి,హెచ్.ఎం.మల్లేశ్వరి అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జి ఉపాధ్యాయులు రామాంజినేయులు,గిరి,గురుకుల విభాగ ఉపాధ్యాయులు మహమ్మద్ భాష,ఉపాధ్యాయులు అనంతయ్య,పీరా,భాస్కర్,బాలాజీ,నూర్బి,కౌసల్య,ప్రియాంక,నీలవతి,శాబిరా,కల్పన తదితరులు పాల్గొన్నారు.

25/06/2023
*APRS రెండవ విడత జాబితా విడుదల*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో మే 20 తారీఖున 5వతరగతి ప్రవేశ పరీ...
22/06/2023

*APRS రెండవ విడత జాబితా విడుదల*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో మే 20 తారీఖున 5వతరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే వీటి తాలూకు మొదటి దశ ఫలితాలు జూన్,08 న విడుదల కాగా,రెండవ దశ ఫలితాలు నేడు(జూన్ -22) విడుదల అయ్యాయి.ఇందులో శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి 7 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారని హెచ్.ఎం.మల్లేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపిక అయిన విద్యార్థులలో ఎన్.హర్షవర్ధన్ రెడ్డి (నూతిమడుగు),వి.ఉమాకాంత్(నూతిమడుగు),సి.నవనీత(గుత్తి),వై.అనూష(గుత్తి),ఎల్.కాత్సాయని(గుత్తి),ఎన్.శ్రీమంత్(కొడిగెనహల్లి),బి.భరత్ (నూతిమడుగు) APRS గురుకుల పాఠశాలలకు ఎంపిక అయ్యారని తెలిపారు.కాగా ఎంపిక అయిన విద్యార్థులకు కరస్పాండెంట్ మదన్మోహన్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందనలు తెలియచేశారు.ఈ విద్యా సంవత్సరం అత్యధికంగా 50 సీట్లు పొందడం పట్ల పాఠశాల బృందం హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఇంఛార్జి ఉపాధ్యాయులు రామాంజినేయులు,గిరి,గురుకుల ఇంఛార్జి అంపయ్య, మహమ్మద్ భాష,పిడి భాస్కర్,ఉపాధ్యాయులు అనంతయ్య,బాలాజీ,హుసేన్ పీరా,శ్యామల,కల్పన,కౌసల్య,గురులక్ష్మి,శాబిరా తదితరులు పాల్గొన్నారు.

*రెసిడెన్షియల్ పాఠశాలలకు శ్రీ సాయిరాం విద్యార్థుల ఎంపిక*పెద్దపప్పూరు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర...
08/06/2023

*రెసిడెన్షియల్ పాఠశాలలకు శ్రీ సాయిరాం విద్యార్థుల ఎంపిక*

పెద్దపప్పూరు న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో శ్రీ సాయిరాం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచి,రెసిడెన్షియల్ పాఠశాలలకు ఎంపిక అయ్యారని హెచ్.ఎం.శ్రీమతి మల్లేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు.గత నెల 20వ తారీఖున జిల్లా ప్రధాన కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షలో శ్రీ సాయిరాం పాఠశాలనుండి 6 గురు విద్యార్థులు జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించారు.అయితే ఎంపిక అయిన వారిలో టి.బాలజస్వంత్ 95 మార్కులతో, కె.రిషియశ్వంత్ సింహ 88 మార్కులతో APRS కొడిగేనహల్లి గురుకుల పాఠశాల;ఎన్.అలేఖ్య రెడ్డి 92 మార్కులతో,బి.దీపిక 90 మార్కులతో APRS గుత్తి గురుకుల పాఠశాల;సి.సందీప్ 84 మార్కులతో,ఎం.యువరాజు 84 మార్కులతో APRS నూతిమడుగు గురుకుల పాఠశాలలలో ప్రవేశాలు పొందినట్టు వివరించారు.ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కరస్పాండెంట్ మదన్మోహన్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో ఇంఛార్జి ఉపాధ్యాయులు జి.రామాంజినేయులు,బి.గిరి,గురుకుల ఇంఛార్జి మహమ్మద్ భాష,పిడి టి.భాస్కర్,ఉపాధ్యాయులు అనంతయ్య,బాలాజీ,హుసేన్ పీరా,కౌసల్య,చంద్రకళ,కల్పన, గురులక్ష్మి,శ్యామల,షాబిరా తదితరులు పాల్గొన్నారు.

Admissions open for the year 2023-24
01/06/2023

Admissions open for the year 2023-24

Wanted Teachers
11/05/2023

Wanted Teachers

MJPAPBC 2022-23 RESULTS
10/05/2023

MJPAPBC 2022-23 RESULTS

2022-23 APGPCET RESULTS
10/05/2023

2022-23 APGPCET RESULTS

Address

Beside Peddapappuru-Tadipatri Road, Chinnapappuru
Tadpatri

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sree SaiRam Em School,Chinnapappuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category