19/08/2025
*సువర్ణ ప్రాసన సంస్కారం ఆహ్వానం*
కార్యక్రమ వివరాలు...
స్థలం:- శ్రీ సరస్వతీ శిశు మందిర్, సిద్దిపేట.
తేదీ:- *21/08/2025(గురువారం) నాడు ఉదయం 09.00 గం||లకు - యజ్ఞం ప్రారంభమవుతుంది. యజ్ఞం అనంతరం మధ్యాహ్నం 11.00 గంటల వరకు సువర్ణప్రాసన సంస్కారం ఇవ్వబడును.*
మరియు *సాయంత్రం 4.00 గంటల నుండి 7.00 గంటల వరకు సువర్ణప్రాసన ఇవ్వబడును.*
- యజ్ఞం లో కూర్చోవాలనుకునే దంపతులు ముందుగా పాఠశాలలో 500/- రూపాయలు చెల్లించి మీ పెరు నమోదు చేసుకోగలరు.
- సువర్ణ ప్రాసన సంస్కారం తీసుకునే పిల్లలు 30 నిమిషాల ముందు 30 నిమిషాల తర్వాత ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు.
- కొత్తగా సువర్ణప్రాసన సంస్కారం ఇప్పించాలనుకునే పిల్లల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలలో సంప్రదించవచ్చు. లేదా 9966932727 అనే మొబైల్ నెంబర్ కి SMS/whatsapp మెసేజ్ చేసి మీ పిల్లల పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా 9866036696 అనే నంబర్ కి కాల్ చేయండి.
- ఈ సువర్ణ ప్రాశనా సంస్కారం పుష్యమి నక్షత్రం రోజు మాత్రమే ఇవ్వబడును.
- ప్రతి 28 రోజులకు ఒకసారి సువర్ణప్రాశన సంస్కారాన్ని పుష్యమి నక్షత్రం రోజు పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇలా మూడు సంవత్సరాల వరకు ఇవ్వాలి.
- ఒక్క డోస్ 60/- రూపాయలు చార్జ్ చేయబడుతుంది.
- మందు కేవలం శరీరానికి మాత్రమే పనిచేస్తుంది కానీ సంస్కారం మనసుకు కూడా పనిచేస్తుంది, అనేది మన హిందూ సంప్రదాయం.
- సువర్ణ ప్రాసన సంస్కారం:-
6 నెలల నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ కూడా తప్పకుండా ఇవ్వాల్సిన సంస్కారం సువర్ణప్రాసనా సంస్కారం. కావున తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పిల్లల్లో గల బుద్ధి మాంద్యం తగ్గించడానికి మరియు మేధో శక్తి పెంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఆకలి కలిగించడానికి, కలర్ కాంప్లెక్స్ పెంచడానికి, ఏకాగ్రత పెరగడానికి, దారణ శక్తి పెరగడానికి, మరియు నరాల వ్యవస్థ బలపడడానికి ఈ సువర్ణ ప్రాసనా సంస్కారం 100% ఉపయోగపడుతుంది.
సువర్ణ ప్రాసన చేయించుకునే తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రాగలరు.
భవదీయ,
ప్రధానాచార్య,
శ్రీ సరస్వతీ శిశు మందిర్, సిద్దిపేట్.