Nandischool

Nandischool Nandi School
Sponsored by The Pedanandipadu Educational Development Society. Pedanandipadu.,Guntu

14/04/2026
14/04/2026
పెదనందిపాడు నంది పాఠశాల లో సోమవారం ఉదయం ప్రత్యేకమైన దృశ్యం కనిపించింది. పాఠశాల పాలకవర్గం అధ్యక్షుడు కాళహస్తి సత్యనారాయణ ...
13/04/2026

పెదనందిపాడు నంది పాఠశాల లో సోమవారం ఉదయం ప్రత్యేకమైన దృశ్యం కనిపించింది. పాఠశాల పాలకవర్గం అధ్యక్షుడు కాళహస్తి సత్యనారాయణ గారు మార్నింగ్ వాకింగ్ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా పాఠశాల లో అందుతున్న విద్య, బోధనా విధానాలు, సదుపాయాలపై ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభిప్రాయాలు, సూచనలు శ్రద్ధగా విన్న ఆయన, మరింత మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పాఠశాల కు మంచి పేరు తీసుకురావడంలో విద్యార్థుల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసంపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపగా, పాఠశాల అభివృద్ధికి అధ్యక్షుడు చూపుతున్న శ్రద్ధపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

నంది స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు, సిబ్బంది కి పలు సూచనలు ఇచ్చారు. కళాశాల విద్యార్థులను ఉన్నత శిఖరం లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

🎓✨ 𝗡𝗔𝗡𝗗𝗜 𝗦𝗖𝗛𝗢𝗢𝗟, 𝗣𝗘𝗗𝗔𝗡𝗔𝗡𝗗𝗜𝗣𝗔𝗗𝗨 Memorable Farewell Moments – SSC Batch 2025-26 ✨🎓Today (02-04-2026), a heartfelt Farewell...
02/04/2026

🎓✨ 𝗡𝗔𝗡𝗗𝗜 𝗦𝗖𝗛𝗢𝗢𝗟, 𝗣𝗘𝗗𝗔𝗡𝗔𝗡𝗗𝗜𝗣𝗔𝗗𝗨 Memorable Farewell Moments – SSC Batch 2025-26 ✨🎓

Today (02-04-2026), a heartfelt Farewell Function was beautifully organized by the 9th Class students for the outgoing SSC 2025-26 batch at NSNDI School, Pedanandipadu, Guntur District. 💐

The event was filled with emotions, gratitude, and inspiration as students bid goodbye to their school life and stepped forward towards a bright future. 🌟

We were honored by the presence of esteemed guests Dr. G. Veera Raghavaiah Garu and Dr. P. Srinivas Garu,who delivered motivating speeches, guiding students about future opportunities and encouraging them to aim high and achieve their dreams. 🎯

The program was presided over by our respected Headmaster Sri N. Satyanarayana Garu, whose valuable words added great meaning to the occasion. 🙏

Sri P. Ramanganeyulu Garu and all staff members actively participated and made the event grand and memorable. 👏

💖 Wishing all SSC students a bright and successful future ahead. May your journey be filled with achievements and happiness!

25/03/2026

నంది పాఠశాల పాలకవర్గం వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సెమినార్ కార్యక్రమము:-
"భారతావని స్వాతంత్య్ర జ్యోతి, భారతీయుల స్వేచ్ఛ కోసం అగ్నిపథంలో నడిచిన మహావీరుడు – నేతాజీ సుభాష్ చంద్రబోస్”".
ఈ రోజు నందిపాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ స్వాతంత్య్ర సమార యోధుడు ఆజాద్ హిందు పౌజ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, భారత స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన భరతమాత ముద్దు బిడ్డ శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహనా కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్, కీ నోట్ స్పీకర్ గా పెదనందిపాడు కళాశాల పూర్వ విద్యార్థి మరియు రిటైర్డ్ హిస్టరీ లెక్చరర్ శ్రీ తోటకూర వెంకట నారాయణ గారు విచ్చేసినారు. వారు ఈ సందర్భముగా అధ్యాపకులు మరియు విద్యార్థుల తో కలసి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నంది స్కూల్ విద్యార్థిని విద్యార్థుల ను ఉద్దేశించి అనర్గళంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశం కొరకు స్వాతంత్రోద్యములో కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసినారని, వారిలో నేతాజీ గారి ప్రయాణం కీలకమైనదని వారు అతి చిన్న వయసులో తన కుటుంబం కన్నా దేశానికే ప్రాముఖ్యతను ఇచ్చి అతివాద నాయకుడిగా నాటి బ్రిటీష్ గవర్నమెంట్ నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని దేశ స్వతంత్రం కొరకు ఉద్యమించారని వారి గురించి వివరిస్తూ
• ప్రారంభ జీవితం మరియు విద్య : నేతాజీ చిన్ననాటి నుంచే దేశభక్తి భావంతో పెరిగారు. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
• ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి: 1938 మరియు 1939లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ స్వాతంత్ర్యం సాధనలో తక్షణ చర్యలు అవసరమని భావించి నాటి మితవాద నాయకులతో విభేదించారు.
• ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను విడిచి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించారు. దీని ద్వారా ఆయన స్వతంత్ర పోరాటాన్ని మరింత దృఢంగా కొనసాగించారు.
• విదేశీ సహాయం కోసం ప్రయత్నం: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జర్మనీ, జపాన్ వంటి దేశాల సహాయం కోరారు. అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని చాటిచెప్పారు.
• ఆజాద్ హింద్ ఫౌజ్ (INA): ఆయన నాయకత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ను బలపరిచారు. ఈ సైన్యం నాటి బ్రిటిష్ పాలకులపై యుద్ధం చేసి స్వాతంత్య్రం సాధించేందుకు కృషి చేసింది.1943లో సింగపూర్లో ప్రోవిషనల్ గవర్నమెంట్ అఫ్ ఫ్రీ ఇండియా ను ఏర్పాటు చేసి స్వతంత్ర భారతానికి సంకేతంగా నిలిచారు.
• ప్రసిద్ధ నినాదం: “తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా” అనే నినాదం ద్వారా యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనగా “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను.” అని అర్ధం. దీని భావం: స్వాతంత్ర్యం అనేది ఉచితంగా లభించదు; దాని కోసం త్యాగం, సాహసం, సంకల్పం అవసరం. యువత తమ ప్రాణాలను కూడా సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటేనే, నిజమైన స్వాతంత్ర్యం సాధించగలమని నేతాజీ చెప్పిన ఈ వాక్యం నేటి తరానికి కూడా ఉత్తేజాన్నిస్తుంది.
• త్యాగం మరియు ప్రేరణ: ఆయన జీవితం త్యాగం, ధైర్యం, అంకితభావానికి ప్రతీకగా నిలిచింది. నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని తెలియజేసినారు.
భారత స్వాతంత్రోద్యమంలో అజరామరమైన పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత గాధ ప్రతి విద్యార్థికి ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి అనే విలువలను నేర్పిస్తుంది. ఆయన ఆశయాలు మనకు మార్గదర్శకం, ఆయన సంకల్పం మనకు ప్రేరణ. ఈ సెమినార్ ద్వారా యువతలో దేశ సేవా భావం పెంపొందించి, భవిష్యత్తు నాయకులుగా ఎదగడానికి ప్రేరణ కల్పిద్దాం అని వారు పేర్కొన్నారు.
తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ "త్యాగమే ధ్యేయంగా, సాహసమే ఆయుధంగా – భారత మాతకు స్వాతంత్ర్యం అంటే జీవితాన్ని అర్పించిన మహానాయకుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత ప్రయాణం నేటి తరానికి ఒక స్ఫూర్తి. ఆయన ఆలోచనలు, దేశభక్తి, సంకల్పబలం మనలో స్వయం ప్రేరణను రగిలించాలి. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులు ఆ మహనీయుని ఆదర్శాలను అర్థం చేసుకొని, భవిష్యత్తులో దేశ సేవకు సంసిద్ధులవ్వాలని ఆకాంక్ష."
ఈ కార్యక్రమములో పాల్గొన్న పాఠశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు శ్రీ తోటకూర వెంకట నారాయణ గారిని పాలకవర్గం తరుపున ఘనంగా సత్కరించారు.

నంది పాఠశాల పాలకవర్గం వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సెమినార్ కార్యక్రమము:-"భారతావని స్వాతంత్య్ర జ్యోతి, భార...
25/03/2026

నంది పాఠశాల పాలకవర్గం వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సెమినార్ కార్యక్రమము:-
"భారతావని స్వాతంత్య్ర జ్యోతి, భారతీయుల స్వేచ్ఛ కోసం అగ్నిపథంలో నడిచిన మహావీరుడు – నేతాజీ సుభాష్ చంద్రబోస్”".
ఈ రోజు నందిపాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ స్వాతంత్య్ర సమార యోధుడు ఆజాద్ హిందు పౌజ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, భారత స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన భరతమాత ముద్దు బిడ్డ శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహనా కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్, కీ నోట్ స్పీకర్ గా పెదనందిపాడు కళాశాల పూర్వ విద్యార్థి మరియు రిటైర్డ్ హిస్టరీ లెక్చరర్ శ్రీ తోటకూర వెంకట నారాయణ గారు విచ్చేసినారు. వారు ఈ సందర్భముగా అధ్యాపకులు మరియు విద్యార్థుల తో కలసి శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నంది స్కూల్ విద్యార్థిని విద్యార్థుల ను ఉద్దేశించి అనర్గళంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశం కొరకు స్వాతంత్రోద్యములో కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసినారని, వారిలో నేతాజీ గారి ప్రయాణం కీలకమైనదని వారు అతి చిన్న వయసులో తన కుటుంబం కన్నా దేశానికే ప్రాముఖ్యతను ఇచ్చి అతివాద నాయకుడిగా నాటి బ్రిటీష్ గవర్నమెంట్ నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని దేశ స్వతంత్రం కొరకు ఉద్యమించారని వారి గురించి వివరిస్తూ
• ప్రారంభ జీవితం మరియు విద్య : నేతాజీ చిన్ననాటి నుంచే దేశభక్తి భావంతో పెరిగారు. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
• ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి: 1938 మరియు 1939లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ స్వాతంత్ర్యం సాధనలో తక్షణ చర్యలు అవసరమని భావించి నాటి మితవాద నాయకులతో విభేదించారు.
• ఫార్వర్డ్ బ్లాక్ స్థాపన : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను విడిచి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించారు. దీని ద్వారా ఆయన స్వతంత్ర పోరాటాన్ని మరింత దృఢంగా కొనసాగించారు.
• విదేశీ సహాయం కోసం ప్రయత్నం: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జర్మనీ, జపాన్ వంటి దేశాల సహాయం కోరారు. అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని చాటిచెప్పారు.
• ఆజాద్ హింద్ ఫౌజ్ (INA): ఆయన నాయకత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ను బలపరిచారు. ఈ సైన్యం నాటి బ్రిటిష్ పాలకులపై యుద్ధం చేసి స్వాతంత్య్రం సాధించేందుకు కృషి చేసింది.1943లో సింగపూర్లో ప్రోవిషనల్ గవర్నమెంట్ అఫ్ ఫ్రీ ఇండియా ను ఏర్పాటు చేసి స్వతంత్ర భారతానికి సంకేతంగా నిలిచారు.
• ప్రసిద్ధ నినాదం: “తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా” అనే నినాదం ద్వారా యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనగా “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను.” అని అర్ధం. దీని భావం: స్వాతంత్ర్యం అనేది ఉచితంగా లభించదు; దాని కోసం త్యాగం, సాహసం, సంకల్పం అవసరం. యువత తమ ప్రాణాలను కూడా సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటేనే, నిజమైన స్వాతంత్ర్యం సాధించగలమని నేతాజీ చెప్పిన ఈ వాక్యం నేటి తరానికి కూడా ఉత్తేజాన్నిస్తుంది.
• త్యాగం మరియు ప్రేరణ: ఆయన జీవితం త్యాగం, ధైర్యం, అంకితభావానికి ప్రతీకగా నిలిచింది. నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని తెలియజేసినారు.
భారత స్వాతంత్రోద్యమంలో అజరామరమైన పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత గాధ ప్రతి విద్యార్థికి ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి అనే విలువలను నేర్పిస్తుంది. ఆయన ఆశయాలు మనకు మార్గదర్శకం, ఆయన సంకల్పం మనకు ప్రేరణ. ఈ సెమినార్ ద్వారా యువతలో దేశ సేవా భావం పెంపొందించి, భవిష్యత్తు నాయకులుగా ఎదగడానికి ప్రేరణ కల్పిద్దాం అని వారు పేర్కొన్నారు.
తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ "త్యాగమే ధ్యేయంగా, సాహసమే ఆయుధంగా – భారత మాతకు స్వాతంత్ర్యం అంటే జీవితాన్ని అర్పించిన మహానాయకుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత ప్రయాణం నేటి తరానికి ఒక స్ఫూర్తి. ఆయన ఆలోచనలు, దేశభక్తి, సంకల్పబలం మనలో స్వయం ప్రేరణను రగిలించాలి. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులు ఆ మహనీయుని ఆదర్శాలను అర్థం చేసుకొని, భవిష్యత్తులో దేశ సేవకు సంసిద్ధులవ్వాలని ఆకాంక్ష."
ఈ కార్యక్రమములో పాల్గొన్న పాఠశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు శ్రీ తోటకూర వెంకట నారాయణ గారిని పాలకవర్గం తరుపున ఘనంగా సత్కరించారు.

📚✨ Inspiring Interaction with SSC Students ✨📚An engaging and motivational interaction session was conducted with SSC stu...
17/03/2026

📚✨ Inspiring Interaction with SSC Students ✨📚
An engaging and motivational interaction session was conducted with SSC students at Nandi School, Pedanandipadu, focusing on preparation strategies for the upcoming Board Examinations. 🎯
👨‍🏫 Dr. G. Veera Raghavaiah,
Principal, P.A.S College, addressed the students with valuable insights, exam tips, and encouragement to build confidence and reduce stress during this crucial time.

💡 The session highlighted:
✔️ Smart study techniques
✔️ Time management strategies
✔️ Importance of self-belief
✔️ Handling exam pressure positively

Students actively participated and gained clarity, motivation, and a renewed sense of determination to excel in their exams. 🌟

🎓 “Success in exams is not just about hard work, but about smart preparation and a confident mindset.”

Wishing all SSC students the very best for their Board Exams! 💐📖

🚀 *అంతరిక్షాన్ని తాకిన భరతమాత ముద్దు బిడ్డ – కల్పనా చావ్లా* 🇮🇳✨చిన్న పట్టణం నుండి మొదలైన ఒక అమ్మాయి కలలు… చివరికి అంతరిక...
17/03/2026

🚀 *అంతరిక్షాన్ని తాకిన భరతమాత ముద్దు బిడ్డ – కల్పనా చావ్లా* 🇮🇳✨
చిన్న పట్టణం నుండి మొదలైన ఒక అమ్మాయి కలలు… చివరికి అంతరిక్షాన్ని చేరాయి. అదే కల్పనా చావ్లా గారి కథ.
హర్యానాలోని కర్నాల్‌లో జన్మించిన కల్పనా చావ్లా చిన్నప్పటి నుంచే ఆకాశం వైపు చూసి పెద్ద కలలు కనేవారు. ఆ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడి చదివి, చివరకు నాసా అంతరిక్ష యాత్రికురాలిగా మారారు.
2003లో స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదంలో ఆమె మరణించినప్పటికీ, ఆమె ధైర్యం, పట్టుదల, విజ్ఞానం పట్ల ప్రేమ ప్రపంచానికి శాశ్వత ప్రేరణగా నిలిచింది.

“మీ కలలు మీకు దారి చూపిస్తాయి. వాటిని నమ్మి ముందుకు సాగండి.”

🌟 కల్పనా చావ్లా మనకు నేర్పింది –
కలలు పెద్దగా కనాలి, ధైర్యంగా ప్రయత్నించాలి, ప్రపంచం మనది అవుతుంది.

🙏 భారతదేశం ఎప్పటికీ గర్వపడే గొప్ప స్ఫూర్తి ప్రదాత మన కల్పనా చావ్లా .!💐🌷🥀🌾🌸🌷💐.

Address

Nandi School Sponsored By The Pedanandipadu Educational Development Society. Pedanandipadu. , Guntur-Dt. AP
Pedanandi Padu
522235

Alerts

Be the first to know and let us send you an email when Nandischool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nandischool:

Shortcuts

Share

Category