18/06/2019
#యువభారత్_ఫౌండేషన్_ఆధ్వర్యంలో_మేధోమధన_సదస్సు..
స్థానిక ఒంగోలు నగరంలోని కావేరి గ్రాండ్ ఫంక్షన్ హాలులో యువభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేధోమధన సదస్సు జరిగింది..కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి రాజశిఖామని గారు పాల్గొన్నారు.నవసమాజ నిర్మాణం కోసం యువత పాటుపడాలని ఆకాంక్షించారు..చిన్న వయసులో యువత ఫౌండేషన్ మొదలు పెట్టి అనేకమంది యువతీయువకులను సభ్యులుగా కలుపుకుని డాక్టర్ల సలహాలతో యువభారత్ ఫౌండేషన్ అనేక మంచిపనులు చేస్తున్నదని వక్తలు కొనియాడారు.కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ భారతీ గారు.,యువభారత్ డైనమిక్ ఆఫీసర్ గ్రూప్ సభ్యులు ఐసీడీస్ అధికారిని సుప్రియ గారు.,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉషా గారు.,రైతు మిత్రులు మన్నం శ్రీధర్ గారు.,ఫౌండర్ వంశీ మరియు సభ్యులు శ్రావణి.,శృతి.,నాగసాయి.,వందనా దేవి గారు.,వెంకటలక్ష్మి గారు.,రాంప్రసాద్ గారు.,
రామకృష్ణ పాల్గొన్నారు..