30/06/2025
నిన్న రవీంద్ర భారతి లో జరిగిన చెస్ నెట్వర్క్ కార్యక్రమం లో మన యువ జాగృతి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు .. మేము ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యాభివృద్ధి కోసం ఎలా పని చేస్తున్నాము మరియు
మా గ్రామం ఆవంచ లో ఉన్న 1000 సంవత్సరాల పురాతన వినాయకుడి గురించి చర్చించి అవకాశం అంత పెద్ద వేదిక మీద రావడం గొప్ప అదృష్టం ..
31/01/2025
https://www.youtube.com/live/HI-zi549X2o?si=TuTy-97D9jp6h0EI
భారతీయ సంస్కృతి ఉత్సవ్ 2025 గుల్బర్గా లో జరిగే కార్యక్రమం లో ఈ రోజు యువ సమ్మేళనం
కార్యక్రమం కర్ణాటక రాష్ట్రం సెడం గుల్బర్గా లో ఇపుడు జరుగుతుంది
ఈ రోజు మన *యువ జాగృతి ఫౌండేషన్ సభ్యుడు బాలకృష్ణ మనపాడు* యువ అవార్డు పొడుతున్నాడు. అందుకు యువ జాగృతి ఫౌండేషన్ మొత్తం గర్వపడుతున్నది.
అందరూ విష్ చెయ్యండి ..
బాలకృష్ణ యువ జాగృతి ఫౌండేషన్ అభివృద్ధి ఎంత కష్టపడినదో అందరికీ తెలుసు .. ఈ అవార్డు ద్వారా ఆయన పడిన కష్టానికి గుర్తింపు అని భావిస్తున్నాను ..
కంగ్రాట్యులేషన్స్ బాలకృష్ణ
.
*జాతీయ యువజన అవార్డు కార్యక్రమం 31 జనవరి 2025 సమయం సాయంత్రం 5.30 నుండి 7.30 వరకు ఉంటుంది*..
లైవ్ చూడండి
అందరి షేర్ చెయ్యండి
live-ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಉತ್ಸವ -7 ಕೊತ್ತಲ ಸ್ವರ್ಣ -2025 (ಶೈಕ್ಷಣಿಕ ಸಮಾವೇಶ )
02/08/2024
*డిజిటల్ క్లాస్ ప్రారంభోత్సవము...*
*CPS - ఆవంచ, తిమ్మాజిపేట్ మండలం*,
*జిల్లా: నాగర్ కర్నూల్. తేది: 02-08-2024..*
*గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నా పేద విద్యార్థులకు సంకేతక విద్యాతో బంగారు భవిష్యత్తు బాట వెయ్యాలి..*
*విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ & యువ జాగృతి ఫౌండేషన్* సంయుక్త ఆధ్వర్యంలో
*మండల పరిషత్ సెంట్రల్ ప్రైమరీ స్కూల్* (CPS - పాఠశాల) *ఆవంచ గ్రామం, తిమ్మాజీపేట్ మండలం, నాగర్.కర్నూలు జిల్లాలో*
*విద్యా స్వేచ్చ ఫౌండేషన్ మరియు యువ జాగృతి ఫౌండేషన్* వారి ఆర్థిక సహకారంతో...
*సుమారుగా ₹.110000/- ఖర్చుతో Digital Class ఏర్పాటు చేయడం జరిగింది..*
ఈ Digital class ద్వారా విద్యార్థులకు పాఠాలు సులభంగా,
సరళంగా నేర్చుకువడాని,
*ఈ పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు అందించాలి అన్ని ఉదేశ్యంతో...*
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా *బుర్రి శ్రీనివాసులు గారు, DSP, నాగర్ కర్నూలు* , మరియు *మండల విద్యా అధికారి శ్రీనివాసులు గారు,* *విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ఛైర్మన్ వాసుదేవరావు గారు పాల్గొన్నారు*
పెద్దలందరు ఈ కార్యక్రమం ఉదేశ్యంచ్చి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సాహించడం కోసం, ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తూ *సర్కార్ బడి పిల్లల* అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం అని తెల్పారు....
*ఉమ్మడి పాలమూరు & రంగారెడ్డి జిల్లాలోని 22 ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని వారికి ఉంచిత నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ తరగతి గదులు, సైన్స్ లాబ్స్, ఏర్పాటు చేసి విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నారు....*
ఈ కార్యక్రమంలో ,*యువ జాగృతి ఫౌండేషన్*, వ్యవస్థాపకులు *మధుసూదన్ రెడ్డి* మాట్లాడుతూ చాలామంది తల్లిదండ్రులకు పిల్లల చదువుల కొరకు చేసే ఖర్చు చాలా భారంగా మారిందని.
కావున *ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలలో చేర్పించి వారికి అర్హత కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు విద్య అందించాలని దృఢ సంకల్పంతో*
*విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్* వారితో కలిసి పనిచేస్తున్నామని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని... *వారి బంగారు భవిష్యత్తుకు ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు..*
*ఈ కార్యక్రమంలో.....*
*విద్యాస్వేచ్చ ఫౌండేషన్* చైర్మన్, వాసుదేవ్ రావు గారు, సభ్యులు శేషగిరిరావు గారు, కార్తిక్ గారు మరియు జోషప్ రెడ్డి గారు. మరియు MPAO బ్రహ్మచారి, తాడూరు మండలం
*యువ జాగృతి ఫౌండేషన్* *వ్యవస్థాపకులు మధుసూదన్ రెడ్డి* *అధ్యక్షులు* పరమేష్, *కార్యదర్శి బాలకృష్ణ*, సభ్యులు*
20/07/2024
Madhusudhan Reddy Gangula
20/07/2024
Today, Installed Digital Class Room at Avancha
Yuva Jagruthi foundation is installing in association with Vidhya Swecha Foundation, Hyderabad.