16/10/2020
ది. 15.10.2020 న మచిలీపట్నం లోని జ్యోతి రావు పూలే విజ్ఞాన కేంద్రం నందు నేనుసైతం ఆధ్వర్యంలో NPRD సంస్థ సహకారంతో నిడుమోలు వాస్తవ్యులు కొండిశెట్టి కృష్ణ గారు 30 మంది దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేసారు. సహృదయంతో చేసిన ఈ వితరణకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘ నాయకత్వం, సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.