తెలంగాణా పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామినవుతా.

తెలంగాణా పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామినవుతా.

Share

మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోర? The Musi River, Krishna and Godavari rivers flow through the region from west to east. K.

Telangana (Telugu: తెలంగాణ), is a region in the present state of Andhra Pradesh, India and formerly was part of Hyderabad State which was ruled by the Nizams. It is bordered by the states of Maharashtra to the north and north-west, Karnataka to the west, Chattisgarh to the north-east and Orissa to the east. Andhra Pradesh State has three main cultural regions of which Telengana is one; others incl

16/08/2018

అటల్ బిహారీ వాజపేయి (జ.డిసెంబర్ 25 1924) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండవ లోక్‌సభకు ఎన్నికైనారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాలవళ్ళ క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' 2015 మార్చి 27 న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్‌పేయీకి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్‌పేయీ నివాసానికి తరలి వచ్చారు.

భారతరత్న అయిన అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25 1924 న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి మరియు కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి వారి పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళారు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశారు. వాజపేయి గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ,ఆంగ్లము మరియు సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. ఆయన రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి పొందారు. ఎం.ఎ డిగ్రీని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.

వాజపేయి గ్వాలియర్లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించి, 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆయన 1939 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో కూడా చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44 లలో అధికార్ల శిక్షణా కేంద్రానికి హాజరైనాడు. ఆయన 1947 లో "పూర్తి స్థాయి సేవకుడు" అనగా ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ అయ్యాడు. ఆయన దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు.

రాష్ట్రీయ స్వయంసేయక్ సంఘ్ యొక్క విస్తారక్ గా ఉత్తరప్రదేశ్ పంపబడ్డ వాజపేయి, అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న "రాష్ట్రధర్మ" (హిందీ మాసపత్రిక), "పాంచజన్య" (హిందీ వారపత్రిక) పత్రికలు మరియు స్వదేశ్" మరియు "వీర్ అర్జున్" వంటి దిన పత్రికలలో పనిచేయటం ప్రారంభించాడు. వాజపేయి జీవితాంతం వివాహమాడకుండా బ్రహ్మచారిగా జీవించారు.

వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

2005 డిసెంబర్ నెలలో ముంబై లోని శివాజీ పార్కులో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజపేయి క్రియాశీల రాజకీయాలనుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. తరువాతి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించుకున్నారు. ఈ సమావేశంలో వాజపేయి "ఇకనుండి లాల్ కృష్ణ అద్వానీ మరియు ప్రమోద్ మహాజన్ లు భారతీయ జనతా పార్టీకి రామలక్ష్మణుల వంటివారు" అని ప్రకటించారు.

భారతదేశ రాజ్యసభలో అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో వాజపేయిని రాజకీయ భీష్మునిగా అభివర్ణించారు.

2009, ఫిబ్రవరి 6న వాజపేయి ఛాతిలో ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేరారు. పరిస్థితి క్షీణించడంతో వెంటిలేషన్ సహకారంతో కొన్నాళ్ళు ఉండి, ఆ తరువాత కోలుకొన్నారు. అనారోగ్య కారణంగా 2009 సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేయలేకపోయారు. ఆయన భారత దేశ ఓటర్లకు బి.జే.పికి మద్దతు ఇవ్వాలని లేఖ వ్రాసారు. ఆయన యిదివరకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో లోక్ సభ నియోజకవర్గం నుండి లాల్జీ టాండన్ పోటీ చేశారు. భారతదేశమంతటా భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో తిరోగమనం పట్టినా, వాజపేయి సహకారంతో లాల్జీ టాండన్ లక్నో నియోజకవర్గం నుండి విజయం సాధించగలిగారు.

15/08/2018

తల్లి కూతురు ఒక్కరే.. కాని తండ్రి వేరు.. 😮😯
Same wife & kid, only husband changed.
Today's advertisements in the hindu and eenadu first page.

15/08/2018

భారత దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు :)

Photos from తెలంగాణా పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామినవుతా.'s post 31/07/2018

కెసిఆర్ రాష్ట్ర సేవాదళ సలహాదారుడు రమేష్ చారి ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి లక్షలు వసూల్ చేసినట్లు "ఆంధ్రజ్యోతి" లో వార్త వచ్చిన మరునాడే ఇంటి పత్రిక "నమస్తే తెలంగాణా" లో నమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న "యువకుడు" అంటూ తెగ మెచ్చుకుంటూ వార్త రావడం ఏంటి??.. మళ్ళీ నాలిక్కరుచుకొని తప్పయిపోయిందని లెంపలేసుకొని చింతించడం ఏంటి?? ఇప్పుడు ఏ పేపర్ అమ్ముడు పోయిందో.. వాటిని ఎక్కడ తగలబెట్టాలో ???

Photos 28/02/2016

తుది మెరుగులు దిద్దుకుంటున్న మన ముఖ్యమంత్రి గారి కల. :)

Photos 28/02/2016

తెలంగాణా రాష్ట్రానికి వెల్లువలా వస్తున్న అవార్డులు..
⑴ 2014 లో ఇండియా టుడే బెస్ట్ సిటి అవార్డును
హైదరాబాద్ నివాస వసతి రంగంలో గెలిచుకున్నది.
⑵ 2015 లో ప్రపంచంలోని చూడదగిన అత్యుత్తమ
ప్రదేశాలలో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది.
నేషనల్ జియోగ్రాఫిక్ వారి ట్రావెలర్ పత్రిక ప్రచురించిన
వార్షిక మార్గదర్శినిలో ఈ గౌరవం లభించింది.
⑶ ఇండియా టుడే గ్రూప్ ఆధ్వర్యంలో "స్టేట్ ఆఫ్ ది
స్టేట్స్ 2015" అవార్డు, "బెస్ట్ ఇంక్లూసివ్ గ్రోత్" అవార్డు
తెలంగాణ రాష్ట్రం గెలుచుకుంది.
⑷ హైదరాబాద్ పోలీస్ కు ఎక్స్ ప్రెస్ ఐటి ఎక్సలెన్సీ అవార్డు
⑸ తెలంగాణ రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధి లో 2015
స్పెషల్ జ్యూరీ అవార్డు ను గెలుచుకున్నది.
⑹ మిషన్ కాకతీయ కు హడ్కో స్పెషల్ అవార్డు
⑺ మిషన్ భగీరథ కు హడ్కో ఉత్తమ మౌలిక వసతుల అవార్డు
⑻ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం అమలులో 5 అవార్డులు
⑼ ఇండియా బిజినెస్ లీడర్స్ తెలంగాణ ను
అత్యంత ఆశావహ రాష్ట్రంగా గుర్తించి అవార్డుతో
సత్కరించింది
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి..
నా తెలంగాణా కోటి రతనాల వీణ..
ఎన్నో రతనాలు గతం నుండే నా తెలంగాణా
కీర్తి కిరీటం లో ఉన్నాయి, మరెన్నో ఇకపై కూడా
వస్తూనే ఉంటాయి..
హమారా తెలంగాణ.. అపనా షాన్..
అపనా తెలంగాణ.. సబసే మహాన్..

Photos 05/02/2016

No words..That is .

Photos 05/02/2016

Ha Ha HAAAAAAAaaaaa

Photos 05/02/2016

Jai Telangana

Photos 03/02/2016

ఏం చదివామో కాదు.. ఎలా నడుచుకుంటున్నామో ముఖ్యం.!!

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Dilsukhnagar
Hyderabad
500060