18/08/2026
నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాను. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచంద్రరావు గారు, మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు తదితర నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను.
తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవం, ధీరత్వం, సామాజిక సమానత్వానికి పాపన్న గౌడ్ గారి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.