07/10/2020
పరమేశ్వరునిగా శ్రీ కృష్ణుడి సార్వభౌమాధికారాన్ని తను గుర్తిస్తున్నట్టుగా అర్జునుడు ప్రకటిస్తున్నాడు; ఆయనే సమస్త సృష్టికి ఆధారము, అన్నీ వేద శాస్త్రముల ద్వారా తెలుసుకోవలసినది ఆయననే. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:
సర్వే వేదా యత్ పదమామనంతి (1.2.15)
"సర్వ వేద మంత్రముల యొక్క ప్రధాన లక్ష్యము మనలను భగవంతుని దిశగా తీస్కువేళ్లటమే. వేద శాస్త్ర అధ్యయన లక్ష్యము, ఉద్దేశ్యము ఆయనే."
శ్రీమద్ భాగవతము ఈ విధముగా పేర్కొంటున్నది.
వాసుదేవ-పరా వేదా వాసుదేవ-పరా మఖాః (1.2.28)
"వైదిక జ్ఞానమును సంపాదించుకునే దాని యొక్క లక్ష్యము భగవంతుడిని చేరుకోవటమే. సర్వ యజ్ఞములు కూడా ఆయన ప్రీతి కోసమే." తన ఎదుటే నిల్చొని ఉన్న భగవంతుని సాకార స్వరూపమే, సమస్త వేదముల యొక్క విషయంగా ఉన్న పరమ సత్యమని అర్జునుడు తన యొక్క విజ్ఞానమును, శ్రీ కృష్ణుడిని స్తుతిస్తూ తెలియపరచాడు.
ఇంటవరకు మన భగవద్గీత వాట్సాప్ గ్రూప్ లలో లేని వారు మాత్రమే ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి..
https://chat.whatsapp.com/EydXoTlnxULAqHgbvr18v5
మహిళలకు ప్రత్యేక గ్రూప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వాలి అనుకునే వారు పై వాట్సాప్ బటన్ ద్వారా నిర్వాహకులను సంప్రదించగలరు..🙏
భగవద్గీత
కృష్ణం వందే జగద్గురూమ్
30/09/2016
15/09/2016
12/09/2016
12/09/2016
12/09/2016
12/09/2016
12/09/2016
12/09/2016