22/08/2026
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారితో కలసి స్వాగతం పలకడం జరిగింది.